ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
144

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్తిని, విద్యార్ధి కి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా, పరీక్షల్లో అనుతీర్ణులైన విద్యార్థుల పట్ల కూడా ఆయన ఆత్మీయంగా స్పందిస్తూ, ఒకసారి ఫెయిల్ కావడం జీవితానికి ముగింపు కాదని, అది విజయానికి మొదటి అడుగని పేర్కొన్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పి, మళ్లీ పరీక్షలు రాయడానికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థులు నిరుత్సాహపడకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరని ఎర్రకోట రాజీవ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు:  ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లుముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్...
By Hari Krishna 2025-12-24 14:38:55 0 190
Telangana
హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్...
By Sidhu Maroju 2026-02-01 08:48:53 0 154
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలలు    మా కాలనీలో ఉన్నటువంటి...
By Boya Dasthagiri 2026-03-23 12:57:25 0 236
Telangana
ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే - కఠిన చర్యలు :వీసీ. సజ్జనార్ IPS.|
హైదరాబాద్ :  పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు...
By Sidhu Maroju 2025-11-20 08:48:49 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com