ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
188

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్తిని, విద్యార్ధి కి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా, పరీక్షల్లో అనుతీర్ణులైన విద్యార్థుల పట్ల కూడా ఆయన ఆత్మీయంగా స్పందిస్తూ, ఒకసారి ఫెయిల్ కావడం జీవితానికి ముగింపు కాదని, అది విజయానికి మొదటి అడుగని పేర్కొన్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా నిలిచి, వారికి ధైర్యం చెప్పి, మళ్లీ పరీక్షలు రాయడానికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.విద్యార్థులు నిరుత్సాహపడకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి, పట్టుదలతో మళ్లీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరని ఎర్రకోట రాజీవ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
The Veteran Strategist: The Journey of Shri. Bipul Pathak, IAS
Mastering Governance: A Legacy of Administrative Excellence: Shri. Bipul Pathak, a seasoned...
By Kalaga Sailaja 2026-07-18 10:55:32 0 39
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో గ్యాస్ కొరత లేదన్న జెసి.
అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, 31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ...
By Pagadala Venkateswar 2026-03-21 14:09:22 0 182
Andhra Pradesh
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం బాపట్ల జిల్లా చీరాల: బాపట్ల జిల్లా చీరాల లో ఆంధ్రప్రదేశ్...
By Gadiyapudi Narendra 2026-01-08 12:17:31 0 262
Andhra Pradesh
అంగరంగ వైభవంగా జరిగిన గొల్లపూడి అయ్యప్ప స్వామి వేడుకలు
విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడి వాసులు అంగరంగ వైభవంగా కోలాటాల...
By Rajini Kumari 2025-12-27 14:57:30 0 220
Andhra Pradesh
Nara Lokesh: ఏపీకి 'పద్మ' శోభ... మంత్రి నారా లోకేశ్.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలు నటులు రాజేంద్ర ప్రసాద్,...
By Pagadala Venkateswar 2026-01-26 05:47:57 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com