రీసర్వే వేగవంతం చేయాలి

0
219

పార్వతీపురంలో రెవెన్యూ అధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి కీలక సూచనలు చేశారు. మే 10లోగా భూ రికార్డుల పరిశీలన, మే 13లోగా మ్యూటేషన్, మే 17లోగా ఆధార్-డేటా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే వేగవంతం చేసి ప్రజలకు సేవలు త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్ సమస్యలు తక్షణం పరిష్కరించాలని పేర్కొన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: మామిడి తోటలో అగ్నిప్రమాదం.
సోమవారం, రామసముద్రం మండలం, మినికి గ్రామంలో మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక...
By Kothuru Murali 2026-02-16 12:17:11 0 191
Bihar
RJD Scores Major Win in MLC Bypoll
Bhojpur-Buxar | The political landscape in Bihar shifted today as the opposition Rashtriya Janata...
By Dunna Jessicaruth 2026-05-15 07:26:54 0 79
Business & Finance
Udyog Aadhaar Registration for MSME Business Growth
Udyog Aadhaar registration, now replaced by Udyam Registration, helps Micro, Small, and Medium...
By Navya Sree 2026-07-23 06:27:49 0 26
Business & Finance
ESI Returns: Ensure Compliance and Employee Benefits
ESI (Employees' State Insurance) returns are mandatory filings for eligible employers under the...
By Navya Sree 2026-07-18 05:52:21 0 34
Telangana
MNKLIS Project
మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు...
By G k Nookala 2026-07-21 17:44:02 0 37
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com