సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినులు

0
122

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మండలంలోని మొత్తం 9 పాఠశాలలకు గాను 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు.

మండలంలోని వివిధ విద్యాసంస్థల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయిని 
​జడ్పీ హైస్కూల్స్: పొగలపల్లి (42)బత్తులపల్లి (8 ), ఓటాయి (4), ఎద్దులపల్లి (2) విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
​కేజీబీవీ: 34 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు.
​ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు: కొత్తగూడ బాయ్స్ (32), కొత్తగూడ గర్ల్స్ (32), సాదిరెడ్డిపల్లి (20) విద్యార్థులు విజయం సాధించారు.
​ గాంధీనగర్  ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో బాలికలు అత్యధికంగా 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై మండలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు.
​మండల టాపర్లుగా 
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన బాలికలు మండల స్థాయి ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారుని .
​తేజస్వి మండల్ టాపర్ 568,​    వైష్ణవి & బిందు: 563 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పంచుకున్నారు.
​హసి ని : 562 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది.
​ఏజెన్సీ మండలంలో ఇంతటి అద్భుత ఫలితాలు రావడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల బోధనా ను ఎంఈఓ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: సోలార్ కంచెను దాటలేక మరోవైపు తిరిగిన ఏనుగులు
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు...
By Kothuru Murali 2026-04-08 07:31:45 0 98
Telangana
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం
సికింద్రాబాద్:  పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన...
By Sidhu Maroju 2025-10-17 10:55:29 0 400
Andhra Pradesh
L Subbarayudu: తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్-30 అమలు.
ఈ నెల 28వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందన్న ఎస్పీ సుబ్బరాయుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు...
By Pagadala Venkateswar 2026-02-02 04:56:05 0 114
Andhra Pradesh
నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన కశినేని మహేంద్ర నాయుడు
రాష్ట్ర మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారిని ఆయన క్యాంపు...
By Benguluri Madhubabu 2026-04-19 11:55:48 0 159
Telangana
పాఠశాల స్థల విస్తీర్ణం సరిహద్దుల నిర్ధారణ - సంబంధిత అధికారుల సర్వే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ లో గల కౌకూర్...
By Sidhu Maroju 2025-12-19 14:20:11 0 201
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com