సత్తా చాటిన ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యార్థినులు

0
226

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ మండలం పదవ తరగతి ఫలితాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మండలంలోని మొత్తం 9 పాఠశాలలకు గాను 252 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను నమోదు చేసినట్లు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు.

మండలంలోని వివిధ విద్యాసంస్థల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయిని 
​జడ్పీ హైస్కూల్స్: పొగలపల్లి (42)బత్తులపల్లి (8 ), ఓటాయి (4), ఎద్దులపల్లి (2) విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.
​కేజీబీవీ: 34 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులయ్యారు.
​ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు: కొత్తగూడ బాయ్స్ (32), కొత్తగూడ గర్ల్స్ (32), సాదిరెడ్డిపల్లి (20) విద్యార్థులు విజయం సాధించారు.
​ గాంధీనగర్  ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో బాలికలు అత్యధికంగా 78 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై మండలంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు.
​మండల టాపర్లుగా 
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులానికి చెందిన బాలికలు మండల స్థాయి ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారుని .
​తేజస్వి మండల్ టాపర్ 568,​    వైష్ణవి & బిందు: 563 మార్కులతో ద్వితీయ స్థానాన్ని పంచుకున్నారు.
​హసి ని : 562 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది.
​ఏజెన్సీ మండలంలో ఇంతటి అద్భుత ఫలితాలు రావడం పట్ల విద్యాశాఖ అధికారులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల బోధనా ను ఎంఈఓ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గంజాయి గుట్టురట్టు: నలుగురు ముఠా సభ్యుల అరెస్ట్.
మదనపల్లె పరిసరాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును శనివారం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో...
By Pagadala Venkateswar 2026-04-11 12:53:56 0 128
SURAKSHA
Gaurav Gupta, IAS: Steering Karnataka Towards Excellence
A visionary civil servant whose strategic leadership, transparent governance, and commitment to...
By Lokeshwari Panthadi 2026-07-18 10:43:15 0 47
Ladakh
Ladakh Strengthens Governance Through Digital Reforms
The Union Territory of Ladakh continues to strengthen governance by expanding digital public...
By Fathima Safa 2026-07-01 10:10:44 0 74
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో శ్రీ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగింది
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో...
By Kothuru Murali 2026-03-26 14:26:35 0 157
Andhra Pradesh
మళ్లీ అవే సమాధానాలు.
  మళ్లీ అవే సమాధానాలు వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల...
By Pagadala Venkateswar 2026-05-08 05:34:48 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com