శ్రీవారి అన్నదానానికి 12 టన్నుల కూరగాయల వితరణ.

0
56

అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరామ్ రాయల్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న శ్రీవారి నిత్యాన్నదానానికి సోమవారం పలమనేరు మార్కెట్ నుంచి 12 టన్నుల కాయగూరలు వితరణ చేశారు. పూసల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జంగాల శివరామ్ తన వంతు సహాయంగా కాయగూరలు కొనుగోలు చేసి అందజేశారు. భక్తులు స్వయంగా కాయగూరలను రధంలో నింపి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం మహాదానం అని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఎవరి సభ చూసినా టార్గెట్ బిఆర్ఎస్
ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యలపై పోరాడటం కావాలి… ‎కానీ తెలంగాణ రాజకీయాల్లో ఒక...
By Ponnala Srinivasrao 2026-05-16 04:36:28 1 83
Telangana
ప్రధాని సభను విజయవంతం చేయండి, పారేపల్లి మహేష్
రేపు జరగబోయే ఛలో పరేడ్ గ్రౌండ్ విశ్వ గురువు ప్రధాని నరేంద్ర మోడీ సభ తో రాష్ట్రానికి పదివేల కోట్ల...
By Nookapangu Manikanta 2026-05-09 09:26:31 0 75
Telangana
"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు...
By Sidhu Maroju 2026-05-16 07:41:54 0 130
Bharat Aawaz
Justice for Every Indian – A Call We Can’t Ignore
Fake Encounter or Miscarriage of Justice in Punjab? Two young men, Jaspreet Singh and Ram...
By Citizen Rights Council 2025-07-10 13:24:34 0 1K
Telangana
ఘనంగా 134 డివిజన్ కార్పొరేటర్ జన్మదిన వేడుకలు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన...
By Sidhu Maroju 2025-12-02 15:20:44 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com