జనగణన సర్వే శిక్షణ కార్యక్రమం
చిలుకూరు మండల కేంద్రంలో ఈరోజు 2027 సంవత్సరం జరిగే 16వ దేశ జనాభా గణాల్లో భాగంగా జడ్పీ స్కూల్ లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం భాగంగా ఉపాధ్యాయులు ఐదు బృందాలుగా విడిపోయి నమూనా సర్వేను చిలుకూరు బస్టాండ్ సెంటర్లో గల పలు భవనాలలో సర్వే చేయడం జరిగింది
ఈనెల 26వ తేదీ నుండి సొంతంగా ఇంటి యజమాని నమోదును census యాప్ లో నమోదు చేసుకొవచ్చని
జనాభా నమోదు రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశలో మే నెల 10వ తారీఖు నుండి జూన్ 9వ తారీకు రెండవసారి 2027 ఫిబ్రవరి నెలలో జరుగుతుందనీ మండల ప్రజలందరూ సహకరించాలని మండల రెవెన్యూ ఆఫీసర్ ధ్రువకుమార్ గారు మరియు మండల ఏఎస్ఓ ప్రవీణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ట్రైనర్స్ చందా శ్రీనివాసరావు ఓరుగంటి నాగేశ్వరరావు గారు మరియు మండలంలోని ఉపాధ్యాయ మిత్రులు గుండు ఆదినారాయణ కొండ ధనమూర్తి సురగాని లింగయ్య యలగొండ శ్రీనివాసరావు రామ నర్సయ్య రామ్మూర్తి పుల్లారావు పవన్ రామారావు గండు లక్షయ్య .. సూక్య . శ్రీనివాస్ రెడ్డి బ్రహ్మారెడ్డి. శ్రీహరి .కరుణాకర్ గారు వెంకన్న గారు వీరస్వామి నరసింహారెడ్డి, శ్యామ్. శ్రీ పాల్ రెడ్డి. వీరన్న .గడ్డంకృష్ణారెడ్డి.ప్రసాద్ .బచ్చయ రామకృష్ణ అరుణ .సుజాత.జ్యోతి . స్వాతి. వెలగొండ విజయకుమారి శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz