పుంగనూరు: ఎర్రచందనం స్మగ్లర్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష

0
57

తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ఎల్. ఎస్. విజయ్ అలియాస్ సుధాకర్ (29)కు తిరుపతి ఆర్.ఎస్.ఎస్.ఏ.డి.జె. కోర్టు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది. శుక్రవారం రొంపిచర్ల ఎస్సై మధుసూదన్ ఈ వివరాలు వెల్లడించారు. ఇతనిపై 2018లో రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం న్యాయమూర్తి నరసింహమూర్తి ఈ తీర్పు వెలువరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రైతుపై తేనెటీగల దాడి పరిస్థితి విషమం.
మదనపల్లె మండలంలో వేంపల్లికి చెందిన రెడ్డప్ప(56) అనే రైతుపై శుక్రవారం సాయంత్రం తేనెటీగలు దాడి...
By Pagadala Venkateswar 2026-04-25 04:47:08 0 61
Andhra Pradesh
పుంగనూరు: రాష్ట్ర యువజన కోకన్వీనర్ గా ప్రేమ్ కుమార్
బీసీవై పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది ప్రేమ్...
By Kothuru Murali 2026-02-01 13:53:27 0 136
Bharat Aawaz
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది
ప్రతి గొంతుకకూ ఓ కథ ఉంది ఎందరో అణగారిన గొంతుల ఆవేదన ఈ లోకానికి వినిపించడం లేదు. వారి కథలు ఎక్కడో...
By Bharat Aawaz 2025-07-09 04:25:58 0 1K
Andhra Pradesh
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...
By Kothuru Murali 2026-01-15 05:39:25 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com