పెదవడ్లమూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

0
95

*పెదవడ్లపూడి గ్రామంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు* 

 

*ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన*

 

*సంక్షేమం–అభివృద్ధి దిశగా నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు*

 

 

*దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న సీఎం*

 

*రైతు, యువత సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం పరిపాలన*

 

*మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్*

 

నవ్యాంధ్ర రాజధాని రూపకర్త,,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేశారు..ఈ కార్యక్రమానికి మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న దూరదృష్టి కలిగిన నాయకుడని ఆయన కొనియాడారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి, పారదర్శక పాలనకు నాంది పలికిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అనేక రంగాల్లో సీఎం చూపిన దూరదృష్టి రాష్ట్ర ప్రగతికి బాటలు వేసిందని ఆయన అన్నారు. ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు నిలిచారని వివరించారు.ప్రజా హితం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందని జవ్వాది తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, మాదల రమేష్ బాబు, కొడవలి ఆనంద్, అన్నే చంద్రశేఖర్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరావు, మరేళ్ళ సాంబశివరావు, గుడిమెట్ల మరియదాసు,పందిపాటి ఏసుప్రసాద్,మినిగుల వెంకటేశ్, జవ్వాది రామారావు, గడ్డిపాటి అపర్ణ,వేంకటేశ్వరమ్మ,బోయపాటి రమేష్, కఠారి సాంబయ్య, యేళ్ళ శంకరరావు,జాలాది సందీప్,గడ్డిపాటి సాంబశివరావు,కొండపల్లి కిషోర్, జవ్వాది ఆంజనేయులు, అందుగుల అబ్రహాం, బొర్రా శ్రీకాంత్,కంచర్ల బుల్లబ్బాయ్, వేలగపూడి బ్రహ్మం, వల్లూరి సుబ్బారావు కట్టా దుర్గారావు, కొండపల్లి శివనారాయణ, జవ్వాది అమ్మయ్య,కాకర్లమూడి సారంగపాణి, నున్నం గోపి ,అన్నే వెంకట్,కొప్పాక ఓంకార్, వెంకటేశ్వరరావు శరణు విష్ణు, డేవిడ్, లాలా,ధర్మేంద్ర, షేక్ బాజీ, గోపి తదితరులు పాల్గొన్నారు.....

Search
Categories
Read More
Andhra Pradesh
మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన
ప్రచురణార్థం 14/12/25 సింగ్ నగర్    మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు...
By Rajini Kumari 2025-12-15 08:04:44 0 186
Telangana
కోదాడ పట్టణంలో డీజిల్ , పెట్రోల్ కొరత
కోదాడ పట్టణంలో డిజిల్ కొరత తీవ్ర రూపం దాల్చి అత్యవసర పరిస్థితిని తలపిస్తుంది, ఇప్పటికే ఆర్టీసీ...
By Nookapangu Manikanta 2026-04-25 12:22:49 0 111
Andhra Pradesh
అన్నమయ్య: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రచారం
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని విద్యార్థులతో రూపొందించిన ప్రచార గేయం అందరినీ...
By Pagadala Venkateswar 2026-04-21 13:46:45 0 65
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.  పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...
By Chennaiah Kati 2026-03-06 09:08:35 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com