కాళేశ్వరం పర్యటనలో సీఎం తో పాటు పాల్గొననున్న పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

0
115

మంచిర్యాల : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులుతో మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాంతంలో నిర్వహించనున్న పలు అధికారిక కార్యక్రమాలలో పాల్గొననున్నారు,మధ్యాహ్నం 3:00 గంటలకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్వామి వారి దర్శనం చేసి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

తరువాత 3:45 గంటలకు మెడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు.

4:35 గంటలకు అంబట్‌పల్లి గెస్ట్ హౌస్‌లో సాగునీటి శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.5:35 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.సాయంత్రం 6:30 గంటలకు నస్తూరపల్లి గ్రామంలో నిర్వహించనున్న ప్రజా సమావేశంలో పాల్గొననున్నారు.

Search
Categories
Read More
Business
CCI ORDERS PROBE ON ASIAN PAINTS
India’s fair trade regulator Competition Commission of India (CCI) has launched a formal...
By Bharat Aawaz 2025-07-03 08:36:25 0 2K
Andhra Pradesh
విద్యార్థుల సమస్యలు పై చిత్తశుద్ధి లేని డీఈఓ ను సస్పెండ్ చేయాలి
విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ...
By Boya Dasthagiri 2026-04-18 11:37:57 0 135
Telangana
ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో భారీగా బిజెపిలో చేరికలు.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని కొల్తూరు గ్రామంలో రాజకీయ...
By Sidhu Maroju 2026-01-31 09:02:14 0 150
Andhra Pradesh
ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం.
ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-05-11 06:34:44 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com