తెలంగాణ జాగృతి లోకి చాకలి ఐలమ్మ వారసులు శోభా , జ్యోతి చేరిక*

0
83

తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి *డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్* ఆధ్వర్యంలో 

‎ఇనుగుర్తి మండలం, ఇనుగుర్తి గ్రామానికి కి చెందిన *చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మా మరియు వారి చెల్లెలు జ్యోతి* ఈరోజు జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో *కల్వకుంట్ల కవిత అక్క* చేతులమీదుగా కండువా కప్పి ఆహ్వానించారు 

‎ 

‎ఈ సందర్బంగా శోభా, జ్యోతి వారు మాట్లాడుతూ కవిత అక్క పోరాటం మొన్న వెలుగుమట్ల పేదల ఇండ్లు ప్రభుత్వం కూల్చుతే పోరాడిన విధానం నచ్చి మీము కవిత అక్క కు అండగా ఉండటానికి నిర్ణయం తీసుకోని జాగృతి లోకి జాయిన్ అయ్యమని తెలియజేసారు. నాడు భూస్వాములకు, రజాకారులకు ఎదురోడ్డి పోరాటం చేసిన వీరి అమ్మమ్మ చాకలి ఐలమ్మ ప్రతీక గా కవిత అక్క ప్రభుత్వం పైన పోరాడుతున్నదని వారు తెలియజేసారు

Search
Categories
Read More
Andhra Pradesh
నో పెట్రోల్ .. నో హెల్మెట్ : కర్నూల్
కర్నూలు జిల్లా :  కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణాలను తగ్గించాలని ఉద్దేశంతో...
By Hari Krishna 2025-12-25 07:55:48 0 180
Andhra Pradesh
నూతన సంవత్సర శుభాకాంక్షలు
భారత్ ఆవాజ్  మీడియా మిత్రులకు, ప్రతినిధులకు  మరియు ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర...
By Karapati Gopi 2026-01-01 00:40:13 0 459
Andhra Pradesh
మదనపల్లి: అర్జీలను సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చే అర్జీలను...
By Pagadala Venkateswar 2026-03-17 02:12:29 0 124
Telangana
ప్రభుత్వం RTC కుటుంబానికి తీపి కబురు పలికింది..
నర్సంపేట RTC డ్రైవర్ కోల శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కాంగ్రెస్...
By Gujile Ramu 2026-04-24 13:50:52 0 151
Telangana
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం ఎవరైనా దళారులకు అమ్మితే చట్ట ప్రకారం...
By Katiyala JeevanRaj 2026-03-31 05:02:35 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com