"మల్కాజ్‌గిరి సమస్యలపై యాక్షన్ మోడ్‌లో ఎమ్మెల్యే… కలెక్టర్‌తో కీలక భేటీ”

0
164

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మాను చౌదరి (IAS)ను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు.

22-A ఆస్తుల పునఃసమీక్ష, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు, UPHC నిర్మాణం, అక్రమ ఆక్రమణల నివారణ, కమ్యూనిటీ హాళ్ల పూర్తి, SC స్కీమ్ పారదర్శక అమలు వంటి అంశాలు ప్రస్తావించారు.

18 బీపీఎల్ కుటుంబాలకు 2BHK ఇళ్లు, రోడ్ల అభివృద్ధి, ప్రజా భూముల రక్షణపై కూడా దృష్టి సారించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మల్కాజ్‌గిరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పెరుగుతున్న జనాభాకు మల్కాజ్‌గిరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అత్యవసరంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల పరిష్కారం ఆలస్యం కాకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.

కలెక్టర్ అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
    మల్కాజిగిరి/ఆల్వాల్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు...
By Sidhu Maroju 2025-07-29 11:34:14 0 844
Andhra Pradesh
Construction of New Assembly Building in Amaravati Begins
The construction of the Andhra Pradesh Legislative Assembly building in Amaravati has officially...
By BMA ADMIN 2025-05-19 12:13:51 0 2K
Andhra Pradesh
Ayyanna Patrudu: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కీలక నిర్ణయం తీసుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు!
ఇకపై డిజిటల్ విధానంలోనే ఎమ్మెల్యేల హాజరు నమోదు చేయాలని నిర్ణయించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు...
By Pagadala Venkateswar 2026-02-11 07:43:54 0 107
Andhra Pradesh
క్రీస్తు సూక్తులు అనుసరించాలి ఎంపీ కేశినేని శివనాదం
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం చాటే క్రీస్తు...
By Rajini Kumari 2025-12-22 08:13:08 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com