ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.

0
86

మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ విభాగంలో సమ్రీన్ 980, బి. రోహిణి 976 మార్కులు సాధించగా, బైపీసీలో సోఫియా ఫిరడోస్ 962, నిహారిక 941 మార్కులు పొందారు. సీఈసీలో రమాదేవి 896, శారదా 884, హెచ్ఈసీలో నాగమణి 958 మార్కులతో మెరిశారు. కళాశాల మొత్తం 80% ఉత్తీర్ణత సాధించడం విశేషం. ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.

Search
Categories
Read More
Telangana
Issues with Hostels in KPHB Nowadays.
There are Lots of Girls and Boys Hostels coming Up in Kphb area nowadays. The Land owners are...
By Terli Ashok 2026-01-05 10:01:10 2 2K
Telangana
నిజామాబాద్: హనుమాన్ జయంతికి పతిష్ట బందోబస్త్
నిజామాబాద్.హనుమాన్ జయంతి సందర్భంగ జిల్లా వ్యాప్తంగ పటిష్ట బందోబస్తు ఎర్పటుచేసి నిఘా ఉంచలాని...
By Sadaq Sadaq 2026-03-30 17:15:12 0 135
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష...
By Kothuru Murali 2026-03-20 06:13:05 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com