స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని, ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య

0
123

చిలుకూరు మండల కేంద్రంలోని బాపూజీ గ్రంధాలయం నందు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుంది ఇది స్వర్ణ భారతి ట్రస్ట్ మరియు హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారితో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2d ఎకో మరి కంటి పరీక్షలు మరియు షుగర్ బిపిమరియు జనరల్ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి కావున మన గ్రామ సర్పంచ్ కొల్లపుల్లమ్మ నాగయ్య , గ్రంథాలయ చైర్మన్ గరిన శేషగిరి , ఎడవల్లి పుల్లారావు మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,పొందూరు రమేష్ , స్వర్ణ భారతీ ట్రస్ట్ యజమాన్యం, యూత్ లీడర్ మణికంఠ ,వార్డు సభ్యులు అందరూ తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Rajasthan
The Sikar Nexus: CBI Dismantles the "Solver Gang"
Rajasthan’s Special Operations Group (SOG) has released a startling report today confirming...
By Dunna Jessicaruth 2026-05-15 06:04:53 0 37
Andhra Pradesh
ఆంధ్రా భోజనం రుచికి జపాన్ దౌత్య సిబ్బంది ఫిదా... సీఎం చంద్రబాబు స్పందన.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్య సిబ్బంది ఆంధ్రా థాలీ రుచులు అద్భుతమంటూ సోషల్...
By Pagadala Venkateswar 2026-01-21 06:05:37 0 150
Telangana
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్...
By Sidhu Maroju 2025-10-09 10:03:16 0 215
Andhra Pradesh
మదనపల్లి : మద్యం దుకాణంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీ.
మదనపల్లెలో శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు పలు మద్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్...
By Pagadala Venkateswar 2026-04-18 03:51:05 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com