పుంగనూరు: ప్రభుత్వ శుభారం డిగ్రీ కళాశాలలో స్త్రీ శక్తి కార్యక్రమం

0
80

పుంగనూరు పట్టణంలోని సుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం శ్రీ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ షాహిదా భాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ స్త్రీలకు 33.3 శాతం రిజర్వేషన్లు, సమాన హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు. షాహిదా భాను మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండటంతో పాటు స్వీయ రక్షణ కలిగి ఉండాలని సూచించారు. కళాశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్  •    గ్రంథాలయం...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:22:44 0 234
Andhra Pradesh
ఒకే మండలంలో రెవెన్యూ సిబ్బందిపై చర్యలు.
ఏపీ ప్రభుత్వం ఒకే మండలంలో పనిచేసిన అధికారులు, ఉద్యోగుల సహా 21మందిపై చర్యలకు ఆదేశించింది. 2020...
By John Baji 2025-12-31 05:49:13 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com