బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
Posted 2026-04-08 05:40:16
0
127
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు అర కిలోమీటరు దూరం నుండి నీటి క్యాన్లను మోయించుకుంటూ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ దుర్మార్గపు చర్యపై విద్యాశాఖ అధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చోటుచేసుకుం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత,
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న గ్రహీత డాక్టర్...
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు
రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల...
పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి...
Karnataka Police Today: Green Warriors For Clean Earth
Today Karnataka police officers joined “Hasiru Karnataka” plantation drive. Over...
Term Loans Help Finance Your Business with Confidence
A term loan is a business financing option that provides a fixed amount of money for a specific...