పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు

0
83

భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను ప్రేరేపించేలా మాట్లాడారని ఆరోపిస్తూ, వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు అయూబ్ ఖాన్ పట్టణ సిఐకి వినతిపత్రం అందజేశారు. ఖర్గే మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రత్యర్థులను 'విషనాగులు' అని సంబోధించి, వారిని చంపాలని అనడం ద్వారా సమాజంలో మత విద్వేషాలను రేకెత్తించడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అయూబ్ ఖాన్ పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చిన్న ఆలోచనలు అభివృద్ధికి మార్గాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Press Release*   *చిన్న ఆలోచనలు... అభివృద్ధికి మార్గాలు*   *త్వరలోనే 75 లక్షల మంది...
By Rajini Kumari 2025-12-20 12:10:16 0 150
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
*విజయవాడ ఇంద్రకిలాద్రి క్షేత్రానికి విచ్చేసిన యువ నేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు*  ...
By Rajini Kumari 2026-05-09 13:56:52 0 95
Telangana
Tomorrow medical shops closed
రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్   దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు మూతపడనున్నాయి....
By G k Nookala 2026-05-19 12:24:58 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com