రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రశంసలు

0
156

మంచిర్యాల జిల్లా : వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని పథకాలు సాధించి ప్రశంసలు పొందారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలు తేదీ ఈ నెల 11,12 జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో నిర్వహించినారు. 

ఈ పోటీలలో వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు పాల్గొని విజయం సాధించినట్లు డాక్టర్ దాసరి మల్లేష్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు తెలియజేశారు. జడగళ్ల అంజలి,హై జంప్ ద్వితీయ స్థానం(సిల్వర్ మెడల్),కుర్రు శ్రీవాణి,లాంగ్ జంప్ ఆరో స్థానం సాధించారు.గెలుపొందిన క్రీడాకారులను చెన్నూర్ సమ్మయ్య సర్పంచుల పోరం అధ్యక్షులు వేమనపల్లి ఆధ్వర్యంలో 

ప్రశంసించి సన్మానం చేసినారు.ఈ కార్యక్రమానికి .కుమారస్వామి  ఎంపీడీవో వేమనపల్లి జగదీష్  ఎస్సై నీల్వాయి అశోక్ పంచాయతీ కార్యదర్శి నీల్వాయి. సంతోష్ కుమార్  సాబీర్ అలీ గాలి మధు మరియు ఇతర ప్రజా ప్రతినిధులుఅభినందించారు. జడగళ్ల సరిత శ్రీనివాస్ కుర్రు హారిక వెంకటేష్ తల్లి తల్లిదండ్రులకు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు అధికారులు క్రీడ పోషకులు శ్రేయోభిలాషులు హాజరై ప్రశంసించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సమావేశానికి ఎమ్మెల్యే వేగేశన ను ఆహ్వానిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర
ఏప్రిల్ 19 వ తేదీన బాపట్ల లోని అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కల్యాణ మండపంలో రాష్ట్ర స్థాయిలో మాజీ...
By Vadlamudi NagaVenkat 2026-04-11 09:33:01 0 129
Andhra Pradesh
పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం కొత్తూరు మురళి
మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-03-25 09:27:10 0 118
Andhra Pradesh
డోన్ లో ఏసీబీ దాడులు !!
కర్నూలు : నంద్యాల జిల్లా డోన్ (ద్రోణాచలం) సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు...
By Hari Krishna 2025-12-22 08:12:23 0 194
Telangana
మహాత్మా జ్యోతిబా పూలె జయంతి వేడుకలకు నిధులు కేటాయించిన : సింగరేణి సంస్థ
మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీ అన్ని ఏరియాలో మహాత్మా జ్యోతిబా ఫూలే 199వ జయంతి వేడుకల నిర్వహణ...
By Avunoori Mahesh 2026-04-07 05:41:47 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com