రాష్ట్ర స్థాయి పోటీలలో మెడల్స్ సాధించిన క్రీడాకారులకు ప్రశంసలు
మంచిర్యాల జిల్లా : వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పాల్గొని పథకాలు సాధించి ప్రశంసలు పొందారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్ పోటీలు తేదీ ఈ నెల 11,12 జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హనుమకొండలో నిర్వహించినారు.
ఈ పోటీలలో వేమనపల్లి మండలం నుంచి క్రీడాకారులు పాల్గొని విజయం సాధించినట్లు డాక్టర్ దాసరి మల్లేష్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు తెలియజేశారు. జడగళ్ల అంజలి,హై జంప్ ద్వితీయ స్థానం(సిల్వర్ మెడల్),కుర్రు శ్రీవాణి,లాంగ్ జంప్ ఆరో స్థానం సాధించారు.గెలుపొందిన క్రీడాకారులను చెన్నూర్ సమ్మయ్య సర్పంచుల పోరం అధ్యక్షులు వేమనపల్లి ఆధ్వర్యంలో
ప్రశంసించి సన్మానం చేసినారు.ఈ కార్యక్రమానికి .కుమారస్వామి ఎంపీడీవో వేమనపల్లి జగదీష్ ఎస్సై నీల్వాయి అశోక్ పంచాయతీ కార్యదర్శి నీల్వాయి. సంతోష్ కుమార్ సాబీర్ అలీ గాలి మధు మరియు ఇతర ప్రజా ప్రతినిధులుఅభినందించారు. జడగళ్ల సరిత శ్రీనివాస్ కుర్రు హారిక వెంకటేష్ తల్లి తల్లిదండ్రులకు గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు అధికారులు క్రీడ పోషకులు శ్రేయోభిలాషులు హాజరై ప్రశంసించారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz