నూతన కురుబ సంఘం నాయకులకు ఘన సన్మానం.

0
145

మదనపల్లె డివిజన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కురుబ సంఘం నాయకులకు ఏప్రిల్ 14, మంగళవారం ఉదయం 10 గంటలకు మర్పూరి వీధిలోని ప్రెస్ క్లబ్‌లో ఘన సన్మానం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కురుబ కురుమ సంఘం అధ్యక్షుడు ఎస్‌కే మల్లికార్జున ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మదనపల్లెకు చెందిన బెల్లె రెడ్డి ప్రసాద్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తంబళ్లపల్లికి చెందిన లక్ష్మన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, పీలేరు నుంచి కాంతారావు, రాయచోటి నుంచి రఘునాథ్‌లకు రాష్ట్ర స్థాయి పదవులు లభించడంతో నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Kerala
South Kerala Critical Mineral Corridor Project Advances
The Kerala government has accelerated plans for the South Kerala Critical Mineral Corridor, a...
By Navya Sree 2026-06-26 05:58:16 0 44
Telangana
Gachibowli gmc balayogi stadium ruby
గచ్చీబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 విజేతగా నిలిచిన...
By G k Nookala 2026-06-28 19:45:44 0 99
Business & Finance
Haryana Strengthens Power Infrastructure with ₹913 Crore Investment
The Haryana government is investing ₹913 crore to expand and modernize the state's power...
By Navya Sree 2026-07-04 08:31:16 0 112
Business & Finance
హైదరాబాద్ మెట్రో రద్దీ పెరిగి వ్యాపారాలకు ఊతం
కార్యాలయాలు, విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో పనిచేయడంతో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా...
By Navya Sree 2026-07-03 07:41:43 0 50
Telangana
మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు...
By Ponnala Srinivasrao 2026-05-01 03:06:43 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com