గుడిసెవారిపల్లెలో బైక్ దగ్ధం : ఉద్రిక్తత.

0
134

మదనపల్లె మండలం గుడిసివారి పల్లెలో ఆదివారం రెండు వర్గాల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర దాడుల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడంతో బైక్‌లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Search
Categories
Read More
SURAKSHA
T. S. Divakara IAS: Leading Telangana's Development
A Dynamic IAS Officer Driving District Administration Through Technology, Transparent Governance,...
By Lokeshwari Panthadi 2026-07-15 13:29:14 0 89
Business & Finance
Electrosteel Castings Resumes Mini Blast Furnace Operations
Electrosteel Castings has resumed operations at its Mini Blast Furnace (MBF) facility in West...
By Navya Sree 2026-07-04 06:44:52 0 40
Andhra Pradesh
భారత విద్యార్థి ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం
*ప్రచూరణార్థం* 23/02/2026   భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్,...
By Rajini Kumari 2026-02-23 14:13:49 0 192
Andhra Pradesh
గ్రామీణ రోడ్లు–హైవే కలయికల్లో భద్రత కట్టుదిట్టం: కలెక్టర్.
గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారుల కలయిక ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-03-28 14:42:33 0 190
Uncategorized
Market Shift: The Real Value of Music Catalogs
The gold rush for iconic song catalogs is entering a highly analytical era. Financial data...
By Dunna Jessicaruth 2026-05-19 07:20:52 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com