విద్యుత్ ఆర్టిసన్లకి సంగీభవం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
Posted 2026-04-12 09:16:07
0
146
విద్యుత్ ఆర్టిసన్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు గత 5 రోజులుగా మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ విద్యుత్ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి విద్యుత్ ఆర్టిసన్ల, ఆన్ మ్యాండ్ మరియు పీస్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి ABSEB రూల్స్ అమలు చేసి GO 11 ప్రకారం కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్. ఆర్టిషన్ల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటామని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో...
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్
మెదక్ జిల్లా: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు....
Passport Services for Fast and Hassle-Free Applications
Passport services assist individuals in applying for new passports, renewing expired passports,...
రూ.2.08.కోట్ల విలువైన, దొంగలించిన 1,039 మొబైల్ ఫోన్ ల రికవరీ. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్...
చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!
చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం...