ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర వెలుగులతో నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
115

రాయచోటి నియోజకవర్గం లో తొలి దశలో 20074 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ గ్రూప్ టాప్ యూనిట్లు మంజూరు ఒక్కో యూనిట్కు లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో తొలిదశలో 33. 40 కోట్లు వ్యయం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూర్య ఘర్ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్సీ ఎస్టీ పేదల ఇళ్లను సవర విలువలతో నింపి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపుర రాంప్రసాద్ తెలిపారు రాయచోటి నియోజకవర్గం లో చిన్నమండ మండలం దేవగుడిపల్లి గ్రామంలో బాపూజీ నగర్ లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినీత వినియోగదారుల గృహాలకు సీఎం సూర్యఘర్ అమర్చిన రెండు కిలోవార్డు సామర్థ్యం గల సోలార్ రూట్ ఆఫ్ యూనిట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మాత్యులు మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారులు గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యను మంత్రి ప్రారంభించారు రాయచోటి డివిజన్లో 6 మండలాల్లో తొలి దశలో 20074 మంది ఇళ్లపై ఏర్పాటు పూర్తి అయిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గృహానికి రెండు కిలోమీటర్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబాలకు నెలవారి విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణం పరిరక్షణ కూడా దోహదపడుతుందని తెలిపారు చిన్న బండి మండలంలో 968 మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు అమర్చడం జరిగింది 

Search
Categories
Read More
Andhra Pradesh
సోమవారం కర్నూలు లో ధర్నా !!
కర్నూలు : వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో  , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్...
By Hari Krishna 2025-12-14 12:07:40 0 274
Andhra Pradesh
మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.
శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ భవన కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు....
By Pagadala Venkateswar 2026-05-16 05:08:28 0 48
Andhra Pradesh
అనంతపురం జిల్లా :కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు...
By Eslavath RameshNaik 2026-01-17 11:15:33 0 466
Andhra Pradesh
ద్విచక్ర వాహనాలు సీజ్
తాడిపత్రి లో ఏ ఎస్పీ  రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ వారి ఆదేశాల తో తాడిపత్రి లో సి ఐ...
By Gitta Raju 2026-04-10 01:38:20 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com