ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర వెలుగులతో నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
145

రాయచోటి నియోజకవర్గం లో తొలి దశలో 20074 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ గ్రూప్ టాప్ యూనిట్లు మంజూరు ఒక్కో యూనిట్కు లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో తొలిదశలో 33. 40 కోట్లు వ్యయం రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూర్య ఘర్ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్సీ ఎస్టీ పేదల ఇళ్లను సవర విలువలతో నింపి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపుర రాంప్రసాద్ తెలిపారు రాయచోటి నియోజకవర్గం లో చిన్నమండ మండలం దేవగుడిపల్లి గ్రామంలో బాపూజీ నగర్ లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినీత వినియోగదారుల గృహాలకు సీఎం సూర్యఘర్ అమర్చిన రెండు కిలోవార్డు సామర్థ్యం గల సోలార్ రూట్ ఆఫ్ యూనిట్లను రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మాత్యులు మరియు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారులు గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యను మంత్రి ప్రారంభించారు రాయచోటి డివిజన్లో 6 మండలాల్లో తొలి దశలో 20074 మంది ఇళ్లపై ఏర్పాటు పూర్తి అయిందని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గృహానికి రెండు కిలోమీటర్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబాలకు నెలవారి విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణం పరిరక్షణ కూడా దోహదపడుతుందని తెలిపారు చిన్న బండి మండలంలో 968 మంది లబ్ధిదారులకు లబ్ధిదారులకు అమర్చడం జరిగింది 

Search
Categories
Read More
Andhra Pradesh
అంతర్జాతీయ యోగా దినోత్సవం: విద్యార్థులకు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
శుభారామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల...
By Kothuru Murali 2026-06-22 10:47:58 0 65
Telangana
గజ్వేల్: తహశీల్దార్‌పై ఏసీబీ దాడులు.. రూ.4 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
గజ్వేల్: తహశీల్దార్‌పై ఏసీబీ దాడులు.. రూ.4 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు ఆదాయానికి మించిన...
By Ellandula Sandeep 2026-03-08 04:45:15 0 327
Telangana
అద్దెకు తీసుకున్న కార్లను అమ్మేశాడు : తూర్పు మండల డీసీపీ బాలస్వామి
సికింద్రాబాద్: యజమానిని మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో...
By Sidhu Maroju 2025-10-16 10:03:10 0 284
Andhra Pradesh
మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్,...
By Pagadala Venkateswar 2026-03-03 08:55:05 0 156
Business & Finance
Not Providing PF Can Lead to Serious Legal Penalties
Employers who are legally required to provide Provident Fund (PF) benefits but fail to do so may...
By Navya Sree 2026-07-11 07:22:32 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com