సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

0
153

సూర్యాపేట జిల్లా 

 

 

కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

 

హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా ప్రమాదానికి గురైన ఇంటర్సిటీ ప్రైవేట్ బస్సు.

 

ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు.

 

ఈ ఘటనలో 16 మందికి గాయాలు వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

 

డ్రైవర్ నిద్ర పోవటం వలన ప్రమాదం జరిగింది అంటున్న ప్రయాణికులు.

 

ప్రమాద సమయంలో డోర్ రాకపోవడంతో వెనక ఉన్న అత్యవసర డోర్ నుండి బస్సు దిగిన ప్రయాణికులు...

Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com