గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో కార్మికులు ధర్నా

0
189

 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి కార్మికుల ఆవేదన బయటపడింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న *కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా శూన్యం కల్పిస్తున్నారని* ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో కీలక సేవలు అందిస్తున్నప్పటికీ. కనీస జీతభత్యాలు లేకుండా *ఉచితంగా* పనిచేయాల్సి వస్తోందని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. పండుగలు వస్తున్నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా జీవనం గడపాల్సి వస్తోందని. *పిల్లలకు కొత్త బట్టలు* కొనిచ్చే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చేసిన పనికి తగిన జీతాలు ఇవ్వాలని. కనీసం పండుగలకైనా జీతాలు విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాల్సి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పలు ప్రాంతాలలో పరిశీలన చేసిన డిప్యూటీ ఎంపీడీవో
శనివారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో డిప్యూటీ ఎంపీడీవో గఫూర్ పలు ప్రాంతాలలో...
By Kothuru Murali 2026-03-29 07:24:25 0 179
Chandigarh
Power Tariff Hike Proposed in Chandigarh After 81 Cr Revenue Deficit
Just five months after taking over electricity distribution in Chandigarh, the private firm CPDL...
By Bharat Aawaz 2025-07-17 06:05:48 0 2K
Andhra Pradesh
టీటీడీ పరకామణి కేసు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
*అమరావతి :*   *టీటీడీ పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!*   *టీటీడీలో...
By Rajini Kumari 2025-12-16 11:57:18 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com