పుంగనూరు:బార్ కౌన్సిల్ సభ్యుడికి ఘన సన్మానం

0
73

పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం కోర్టులోని బార్ కౌన్సిల్ లాయర్ల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆహ్వానం మేరకు, టీవీఎస్ షోరూంలో బీజేపీ శ్రేణులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు, పార్టీ నేతలు శ్రీనివాసరాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి, డాక్టర్ ఈశ్వరమ్మ, రమేశ్, చంద్ర శేఖర్ రాజు, విజయ్ భాస్కర్, జంగాల ఉమా మహేశ్, విజయ్, ఉమా శంకర్, సత్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మంజుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Assam
PM Modi Inaugurates ₹5,000 Cr Bamboo Ethanol Plant in Assam |
Prime Minister Narendra Modi inaugurated a ₹5,000 crore bamboo-based ethanol plant in Numaligarh,...
By Pooja Patil 2025-09-16 10:07:06 0 683
Telangana
*_కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు._*
_ఆయన అధికారంలో లేకపోవచ్చు.. కానీ ఆయన మాటకు ఉన్న పవర్ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది....
By Ponnala Srinivasrao 2026-04-12 01:21:57 0 106
Telangana
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్...
By Sidhu Maroju 2025-06-02 10:23:36 0 1K
Telangana
అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ పరిధిలోని కనాజిగూడ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న డాక్టర్...
By Sidhu Maroju 2026-04-03 13:41:00 0 182
Andhra Pradesh
బసినికొండలో అగ్ని ప్రమాదం – ఆకాశాన్ని తాకుతున్న మంటలు.
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
By Pagadala Venkateswar 2026-04-09 04:31:45 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com