పుంగనూరు:బార్ కౌన్సిల్ సభ్యుడికి ఘన సన్మానం
Posted 2026-04-10 04:39:18
0
103
పుంగనూరు పట్టణానికి బార్ కౌన్సిల్ మెంబర్ గా గెలుపొందిన ఉప్పలపాటి శ్రీనివాసరాజును గురువారం కోర్టులోని బార్ కౌన్సిల్ లాయర్ల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, స్థానిక బీజేపీ పట్టణ అధ్యక్షులు యం జగదీష్ రాజు ఆహ్వానం మేరకు, టీవీఎస్ షోరూంలో బీజేపీ శ్రేణులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు, పార్టీ నేతలు శ్రీనివాసరాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, అరవపల్లి వెంకటరెడ్డి, డాక్టర్ ఈశ్వరమ్మ, రమేశ్, చంద్ర శేఖర్ రాజు, విజయ్ భాస్కర్, జంగాల ఉమా మహేశ్, విజయ్, ఉమా శంకర్, సత్య, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మంజుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గోదావరి పుష్కరాలు !!
కర్నూలు : 2027 గోదావరి పుష్కరాల తేదీలను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం2027 జూన్ 26 నుంచి జులై...
బాల్య వివాహాలు - చట్ట విరుద్ధం :విశాఖ అధికారులు వెల్లడి
బాల్య వివాహాలు అంటే 18 లేదా 21సంవత్స రములు రాక మునుపు చేస్తే వివాహాలను బాల్య వివాహాలు అంటారు. ఐతే...
పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం...
Lower Power Costs to Drive Uttar Pradesh Industry
The recent reduction in electricity charges is expected to lower energy costs for factories,...
PTET 2026 Aspirants Enter Final Preparation Stage
Candidates appearing for the Rajasthan PTET 2026 examination have entered the final phase of...