మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో పాల్గొనడానికి రైతులతో నేరుగా సమావేశం అవ్వడానికి CM చంద్రబాబు నాయుడు.
Posted 2026-04-09 06:32:11
0
553
ఈ పర్యటనలో సీఎం గారు రైతుల సమస్యలు, భూముల హక్కులు, అభివృద్ధి అంశాలపై చర్చ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu గారు ఈరోజు బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లిలో జరిగే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు.
రైతుల సమస్యల పరిష్కారం, భూముల హక్కులపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
@REPORTER SHIVAJI
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్డెడ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్డెడ్
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు...
Sikkim Tourism Prepares for Peak Monsoon Season
Tourism stakeholders across Sikkim are enhancing visitor facilities and strengthening safety...
Shri Vikas Raj, IAS: Excellence in Public Service
From Policy to Progress—How Shri Vikas Raj, IAS Is Building a More Efficient, Transparent...
శీర్షిక: అక్షర రూపంలో గణతంత్ర శుభాకాంక్షలు! 📚🇮🇳
శీర్షిక: అక్షర రూపంలో గణతంత్ర శుభాకాంక్షలు! 📚🇮🇳
ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, మా సేవామందిర్...
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్న
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్నVB-GRAM G పనులను పరిశీలించిన జిల్లా...