స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.

0
103

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేసి, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ (EU) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జి. వి. నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మదనపల్లె-1 డిపో ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగినా, పాత బస్సులు మరియు సిబ్బంది కొరతతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీ అధికారుల తప్పుడు కేసులు, సిబ్బందిపై దాడులను అరికట్టాలని కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం: ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం రొంపిచర్ల మండల...
By Kothuru Murali 2026-05-17 16:56:20 0 34
Andhra Pradesh
మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్.
మదనపల్లెలో అక్రమంగా నాటు సారా విక్రయిస్తున్న కరుణాకర్ (36) అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-03-07 04:58:39 0 115
Andhra Pradesh
పుంగనూరు: పొన్నూరు పట్టణం రాంనగర్ లో పై వ్యక్తి అసభ్య ప్రవర్తన కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలోని రాంనగర్‌లో నివసిస్తున్న ఒక వివాహిత పట్ల 75 ఏళ్ల అంజప్ప అసభ్యంగా...
By Kothuru Murali 2026-02-08 10:17:00 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com