ఎమ్మిగనూర్ పట్టణంలోని బిజెపి జండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది బిజెపి నాయకులు

0
131

రాష్ట్ర అధ్యక్షులుశ్రీ PVN మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు సూచన మేరకు ఎమ్మిగనూరు అసెంబ్లీ కార్యాలయం నందు *పట్టణ అధ్యక్షులు కోరిశెట్టి జట్టప్ప ఆధ్వర్యంలో* భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు LV. వెంకటశర్మ గారు, మాజీ OBC మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగ్గపురం చిన్న ఈరన్న, అసెంబ్లీ మాజీ కో కన్వీనర్ తోగట నరసింహులు పాల్గొని వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో పని చేయడం చాలా అదృష్టం ఎందుకంటే ... దేశం ఫస్ట్... పార్టీ నెక్స్ట్... సెల్ఫ్ లాస్ట్... అనే నిదానంతో 2 పార్లమెంట్ స్థానాల నుంచి 300 పార్లమెంట్ స్థానాల వరకు వ్యాప్తి చెంది భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, అటువంటి పార్టీలో మనందరం ఉన్నందుకు చాలా గర్వపడదాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు రూరల్ మండల అధ్యక్షుడు పార్లపల్లి వెంకటేష్, వ్యాపారవేత్త గణప వీరేష్, పట్టణ మహిళ అధ్యక్షురాలు రాజేశ్వరి, భాగ్యమ్మ పట్టణ ఉపాధ్యక్షులు వెంకటరమణ, నరేంద్ర, రాఘవేంద్ర, విరుపాక్షి, రంగన్న, వెంకటస్వామి వివిధ గ్రామాల నుండి వచ్చిన బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ రైల్వే మౌలిక వసతులు అభివృద్ధిపై MP కేశినేని శివనాద్కృషి
*ప్ర‌చుర‌ణార్థం* *18-12-2025*   విజయవాడ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎంపీ...
By Rajini Kumari 2025-12-18 11:47:52 0 175
Telangana
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
మందమర్రిలో డివైడర్‌ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట సమీపంలో...
By Pinnehasan Odela 2026-01-16 15:03:32 0 288
Telangana
Mahatma Jyothi rao jayanti
సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా...
By G k Nookala 2026-04-11 13:36:38 0 105
Madhya Pradesh
Ratlam Car Fraud CM Orders Immediate Police Action
Chief Minister Dr. Mohan Yadav has directed immediate police action following a youth’s...
By Pooja Patil 2025-09-13 10:35:46 0 387
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com