నిలబడటానికి నీడ లేదు - కూర్చోవడానికి కుర్చీ లేదు.
Posted 2026-04-06 11:37:48
0
40
*బాపట్ల జిల్లా,బాపట్ల:*
బాపట్ల నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రయాణికులు నిలబడటానికి నీడ లేదు.... సరే అనుకుని
బస్ షెల్టర్ లో కూర్చుందాం అంటే కుర్చీలు ఉండవు అని వయసు మీరిన పెద్ద వయసు వారు, పసి పిల్లల తల్లిదండ్రులు
అసహనం వ్యక్త పరుస్తున్నారు. సమయానికి తగిన బస్సులు లేక బాపట్ల పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నారు తరుణంలో, ప్రధాన నగరం నుంచి ఎటు వెళ్లాలన్న పడికాపులు కాయలిసిన పరిస్థితి.
చీరాల డిపో బస్సులే ఆధారం. బాపట్ల జిల్లా కేంద్రం అయినప్పటికీ వసతులలో శూన్యం. బాపట్ల డిపో బస్సులు అరకొరగా ఉండటం దీనికి ప్రధాన కారణం.
శ్రీ శక్తి పథకంతో ఆర్టీసీకి పెరిగిన ప్రయాణికుల శాతం. అధికారులు, ప్రజాప్రతినిధులు మేము పడుతున్న అవస్థలు పరిశీలించి ఇక్కడ తగు ఏర్పాటు చేయాలని పర్యాటకులు, ప్రయాణికులు కోరుతున్నారు...
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి
*విజయవాడ నగరపాలక సంస్థ*
*17-02-2026*
*రాణి గారి తోట...
చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు – జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి...
మదనపల్లి లో ప్రభుత్వ ఉద్యోగి పై దాడి.
శుక్రవారం మదనపల్లెలో ప్రభుత్వ ఉద్యోగి జగదీష్ నాయక్ (26) పై దాడి జరిగింది. విధులు ముగించుకుని...
Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు
బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు...