నిలబడటానికి నీడ లేదు - కూర్చోవడానికి కుర్చీ లేదు.
Posted 2026-04-06 11:37:48
0
242
*బాపట్ల జిల్లా,బాపట్ల:*
బాపట్ల నడిబొడ్డున ఉన్న పాత బస్టాండ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రయాణికులు నిలబడటానికి నీడ లేదు.... సరే అనుకుని
బస్ షెల్టర్ లో కూర్చుందాం అంటే కుర్చీలు ఉండవు అని వయసు మీరిన పెద్ద వయసు వారు, పసి పిల్లల తల్లిదండ్రులు
అసహనం వ్యక్త పరుస్తున్నారు. సమయానికి తగిన బస్సులు లేక బాపట్ల పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతున్నారు తరుణంలో, ప్రధాన నగరం నుంచి ఎటు వెళ్లాలన్న పడికాపులు కాయలిసిన పరిస్థితి.
చీరాల డిపో బస్సులే ఆధారం. బాపట్ల జిల్లా కేంద్రం అయినప్పటికీ వసతులలో శూన్యం. బాపట్ల డిపో బస్సులు అరకొరగా ఉండటం దీనికి ప్రధాన కారణం.
శ్రీ శక్తి పథకంతో ఆర్టీసీకి పెరిగిన ప్రయాణికుల శాతం. అధికారులు, ప్రజాప్రతినిధులు మేము పడుతున్న అవస్థలు పరిశీలించి ఇక్కడ తగు ఏర్పాటు చేయాలని పర్యాటకులు, ప్రయాణికులు కోరుతున్నారు...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.
ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి అడిషనల్...
అల్వాల్లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ
అన్న క్యాంటీన్ ని సందర్శించిన Dr. గొట్టిపాటి లక్ష్మీ.
దర్శి పట్టణం, కురిచేడు రోడ్ లోని అన్నా...
Who will become CM face of Mahagathbandhan in Bihar? | Here is what Congress leaders said
Bihar Assembly lections 2025: The Bihar Assembly elections are scheduled for the end of 2025, and...
నిజామాబాద్. కామదహనంలో పలుగొన్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనాయన
నగరంలోని ఆర్య వైశ్యసంఘం లో నిర్వహించిన కమధన కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త...