భార్యా మరో యువకునితో లేచిపోయిందని కాలు నరుక్కున్న యువకుడు.

0
125

భార్య మరొకరితో వెళ్లిపోయిందన్న మనస్తాపంతో శ్రీరాములు (35) అనే వ్యక్తి తన కాలును కొడవలితో నరుక్కుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం మదనపల్లి మాదినకొండలో జరిగింది. కర్ణాటకకు చెందిన శ్రీరాములు, తన భార్య పవిత్ర నెల రోజుల క్రితం వెళ్లిపోవడంతో తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. అవమాన భారంతో సోదరి ఇంటికి వచ్చిన ఆయన, అడవిలోకి వెళ్లి మద్యం సేవించి, కత్తితో తన ఎడమ కాలును తెగనరుక్కున్నాడు. కేకలు విని స్థానికులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాల ప్రధాన మసీదు సెంటర్‌లో ప్రమాదకర డ్రైనేజీ – తక్షణ చర్యలు అవసరం
చీరాల: చీరాల పట్టణంలోని ప్రధాన మసీదు సెంటర్ వద్ద ఉన్న మురుగునీటి డ్రైనేజీ ప్రధాన మార్గం ప్రస్తుతం...
By Gadiyapudi Narendra 2026-02-18 16:22:16 0 155
Andhra Pradesh
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ...
By Rajini Kumari 2026-02-14 14:14:14 0 147
Andhra Pradesh
సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే!!
కర్నూలు : *కోడుమూరు నియోజకవర్గానికి చెందిన 11మంది లబ్దిదారులకు  రూ. 5,91,893/- ల సీఎం రిలీఫ్...
By Hari Krishna 2025-12-22 15:01:30 0 186
Andhra Pradesh
PM సూర్య ఘర్ & పీఎం కుసుం కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర స్థాయి వీడియో...
By Pagadala Venkateswar 2026-02-21 04:32:47 0 123
Andhra Pradesh
అన్యాకంతమైన భూములను పరిరక్షించాలి: ఎమ్మెల్యే బేబినాయన
వేణుగోపాల స్వామి భూములు అన్యా కంతమాయ్యాయని, వాటిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-02-27 11:05:22 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com