రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
43

రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం రాయచోటి పట్టణంలో మదనపల్లి రోడ్డు సమీపంలో ఉన్న 16వ వార్డు పరిధిలో లక్ష్మీ పేరయ్య వీధిలో దాదాపు 15 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు స్థానికలతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాయచోటి పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దనమే తన లక్ష్యం అన్నారు అన్ని మౌలిక వసతులు కల్పించడంతోపాటు సిసి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం జరుగుతుందని అన్నారు రెండో వెలుగులు నీటిని రాయచోటి పట్టణానికి తీసుకొచ్చి తాగునీటి సమస్య లేకుండా చూస్తానన్నారు త్వరలో గ్యాస్ ల్యాండ్ తో పార్కు ఏర్పాటు చేస్తామని పార్కు నిర్మాణం కోసం 40 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు 

Search
Categories
Read More
International
Breaking News from Iran
ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
By Terli Ashok 2026-04-03 17:40:30 0 58
Telangana
Maintain quality in road construction: shanthi srenivasreddy.|
Medchal malkajgiri dist :  Alwal 134 Division Corporator Shanti Srinivas Reddy, who is...
By Sidhu Maroju 2025-11-28 09:20:05 0 121
Andhra Pradesh
డాలర్ @90.93 పైస ఆల్ టైం రికార్డ్ పతనమైన రూపాయి
*డాలర్ @ రూ.90.83*   ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ   *రికార్డ్‌...
By Rajini Kumari 2025-12-16 11:38:37 0 170
Andhra Pradesh
Nara Lokesh: యువగళం పాదయాత్రకు మూడేళ్లు.. ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా సంబరాలు.
మంత్రి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ఏపీ రాజకీయాల్లో యువగళం పాదయాత్ర గేమ్‌...
By Pagadala Venkateswar 2026-01-28 11:11:23 0 91
Andhra Pradesh
KL యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ పరీక్ష ఫలితాలు విడుదల
*కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.* ఆడపిల్లకు చదువే అసలైన...
By Rajini Kumari 2026-01-10 12:42:30 0 111
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com