శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

0
100

బాపట్ల జిల్లా రామాపురంలో శక్తి టీమ్ తో స్టూడెంట్స్, బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ రామపురం నందు బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల డి.ఎస్.పి మోయిన్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత, రామాపురం నందు స్టూడెంట్స్ కి శక్తి యాప్ గురించి అలాగే ఆ యాప్ ఆపద సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియపరిచారు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్ గురించి మరియు హెల్మెట్ ఉపయోగం గురించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అలాగే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకుండా వాహనం నడప రాదని ప్రతి ఒక్కరూ మంచి హెల్మెట్ కొనుక్కొని పెట్టుకొని తమయొక్క ప్రాణాలు కాపాడుకోవాలని తెలియజేశారు. శక్త హెల్ప్ లైన్ నెంబర్స్ 112, 1098, 181,1972,1091 నెంబర్స్ గురించి తెలియపరిచారు అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని సెల్ ఫోన్స్ కు దూరంగా ఉండాలని మన యొక్క ఫోన్ నంబర్స్ ఎవ్వరికీ ఇవ్వవద్దని వివరించారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్,స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టూడెంట్స్ కి శక్తి టీమ్ ధన్యవాదాలు తెలియజేసినారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సోమవారం కర్నూలు లో ధర్నా !!
కర్నూలు : వైసీపీ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో  , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెడికల్...
By Hari Krishna 2025-12-14 12:07:40 0 248
Telangana
దస్తూరాబాద్: పోలింగ్ కేంద్రాల సందర్శన
దస్తూరాబాద్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ కానక యాదరావు మంగళవారం సందర్శించారు. ఈ...
By Mitappaly Shiavji 2026-01-06 10:10:00 0 256
Andhra Pradesh
YS Jagan: ప్రభుత్వ వైఫల్యమే కారణం.. కల్తీ పాల ఘటనపై జగన్ ఫైర్.
రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురి మృతి! ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రభుత్వ...
By Pagadala Venkateswar 2026-02-23 10:16:07 0 87
Telangana
బస్ చార్జీల పెంపునకు బిఆర్ఎస్ పార్టీ "చలోబస్ భవన్" కు పిలుపు. ముందస్తు జాగ్రత్తగా బిఆర్ఎస్ కార్పొరేటర్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  బస్సు చార్జీలు పెంచినందున నిరసన తెలిపేందుకు  "చలో బస్...
By Sidhu Maroju 2025-10-09 10:03:16 0 186
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com