సజ్జనార్ పర్యవేక్షణలో హనుమాన్ జయంతి.|

0
84

 

 

సికింద్రాబాద్: ఈ నెల 2న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా తాడు బండ్ ప్రాంతంలో ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. 

శోభాయాత్ర రూట్ మ్యాప్ ను సమీక్షించిన సిపి, భక్తుల ఇబ్బందులు లేకుండా భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు.

అలానే, ఆలయంలో కొనసాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకుని శోభాయాత్ర రూట్ ను బాంటియా గార్డెన్ వైపు మార్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

సుమారు 3,000 మంది పోలీసు సిబ్బంది మరియు సీసీ కెమెరాల సహాయంతో శోభాయాత్రను అవాంఛనీయ ఘటనలు లేకుండా విజయవంతం చేసేందుకు సజ్జనార్ సూచనలు, సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ఘనంగా "తేజస్ గ్రాండ్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ & కొంపల్లి రుచులు" ప్రారంభం.
జీడిమెట్ల 132 డివిజన్ అంగడిపేట్ డీ-మార్ట్ వద్ద నిర్వాహకులు ఉదయశ్రీ, పద్మావతి ఆధ్వర్యంలో నూతనంగా...
By Sidhu Maroju 2025-07-05 07:58:30 0 1K
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 106
Telangana
ఓ సీఎం సర్..అతను నీకు గులామ్ అనుకున్నవా
ఇందూరు ప్రజల గుండె చప్పుడు. నీ ప్రభుత్వంలో అతను ప్రజా ప్రతినిథి కాకపోవచ్చు. కానీ గురువుకే గురువు...
By Ponnala Srinivasrao 2026-03-25 02:23:28 0 114
Andhra Pradesh
మదనపల్లి: సుగావాసి ప్రమాణస్వీకారంలో మార్మోగిన నినాదాలు.
రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగావాసి ప్రసాద్ బాబు సోమవారం మదనపల్లిలో ఘనంగా ప్రమాణ...
By Pagadala Venkateswar 2026-03-02 10:28:55 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com