శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.
Posted 2026-03-27 08:49:21
0
180
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన, పానకం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం, చల్లని పానకం, మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలో భక్తులకు ఈ సేవ ఉపశమనం కలిగించింది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందారు. రాజశేఖర్ కుటుంబ సభ్యుల సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
WB Ex-Police: Green Warriors Protecting Environment
Retired WB police officers are now environmental guardians. Under “Sabuj Bengal”...
ఆపరేటర్ ఉద్యోగాలు!!
కర్నూలు :
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్), నాసిక్.. తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్...
Sabyasachi Ghosh, IAS: Champion of Good Governance
From Dedicated Civil Servant to Visionary Administrator – The Inspiring Journey of...
పుంగునూరు నియోజకవర్గం :శివరాత్రికి మహాదేవుని ఆలయాలు సిద్ధం
పుంగనూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన సోమల గార్గేయ మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని...
పుంగనూరు: అవాస్తవాలు ప్రచారం చేయకండి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...