రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

0
164

బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతిలో ఆర్ అండ్ బీ ఎండీఆర్ చీఫ్ ఇంజినీర్ వివేకానందరెడ్డి, స్టేట్ హైవే చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. ముగడ జె. రంగరాయపురం రోడ్డకు, తెర్లాం మండలం గోపాలవలస-సతివాడ రోడ్లకు, మున్సిపాలిటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

#RAJESH 

Search
Categories
Read More
Telangana
కొడంగల్మ నియోజకవర్గం మద్దూర్ లో మిన్నంటిన 'పసుపు' పండగ
కొడంగల్రి నియోజకవర్గం మద్దూర్ మండల రిపోర్టర్    సూర్యమోహన్    మద్దూరులో...
By Vanmoj Suryamohan 2026-03-30 03:39:22 0 204
Andhra Pradesh
సంక్రాంతి పండుగ వేళ... పందేల జోలికి పోవద్దు :: కర్నూలు ఇంచార్జీ ఎస్సీ & డీఐజీ
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...సంక్రాంతి పండగల వేళ....పందెంల...
By Hari Krishna 2026-01-11 07:32:31 0 195
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 156
Fashion & Beauty
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing Out, It’s About Being Me’
Parul Gulati on Fashion, Beauty, and Her Dream Cannes Debut: ‘It’s Not About Standing...
By BMA ADMIN 2025-05-21 13:58:13 0 3K
Telangana
నిజామాబాద్ :
ప్రపంచ ఫార్మా హబ్‌గా తెలంగాణ   ఔషధ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం...
By Sadaq Sadaq 2026-04-26 03:24:32 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com