బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రోంగళి జగన్నాథరావు జిల్లా పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీనుని మర్యాదపూర్వక కలయక.

0
222

విజయనగరం 24 మార్చి 2026:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రోంగళి జగన్నాథరావు బొబ్బిలి నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా నీమతులైన సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

తమపై నమ్మకంతో బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించినందుకు రంగోలి జగన్నాథరావు ఈ సందర్భంగా పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లాలో పార్టీ బలోపేతం మరియు బొబ్బిలి నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై మజ్జి శ్రీనివాసరావుతో చర్చించారు. జగన్నాథరావుకి చిన్న శ్రీను శుభాకాంక్షలు తెలుపుతూ, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

Search
Categories
Read More
Assam
🚨 Mass Expulsion of Muslims in Assam Sparks Human Rights Outcry
Assam, India – July 2025: In a disturbing development, hundreds of Bengali Muslims,...
By Citizen Rights Council 2025-07-28 14:33:38 0 2K
Andhra Pradesh
విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్...
By Boiena Rajesh 2026-04-12 00:17:57 0 106
Telangana
నమ్మించి మోసం చేసినందుకు... కుర్చీకి కట్టేసి త*గలబెట్టాను!
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి...
By Ponnala Srinivasrao 2026-04-29 10:18:05 0 94
Telangana
మద్దూర్ ఎస్సై పైన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు 
     సూర్యమోహన్    మద్దూర్ మండలం రిపోర్టర్    మద్దూర్...
By Vanmoj Suryamohan 2026-05-19 14:07:35 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com