బొబ్బిలిలో పంట పొలాలను సందర్శించిన విద్యార్థులు

0
162

బొబ్బిలి మండలం పెంట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు సోమవారం పంట పొలాలను సందర్శించారు. పంటలు సాగు చేసే విధానం, డ్రిప్ ఇరిగేషన్, వేగవతి నది పరివాహక భూములు కోతకు గురి అవ్వడం పరిశీలన చేశారు. వ్యవసాయంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పొలాలు సందర్శన చేపట్టినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. రైతులతో విద్యార్థులు మాట్లాడి సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
పన్నులు చెల్లించిన ప్రజలకు కృతజ్ఞతలు:కమిషనర్
బొబ్బిలి మున్సిపాలిటీలో పన్నులు చెల్లించిన ప్రజలకు కమిషనర్ ఎల్.రామలక్ష్మి,సిబ్బంది కృతజ్ఞతలు...
By Boiena Rajesh 2026-04-01 00:23:56 0 145
Andhra Pradesh
భవాని దీక్ష మహోత్సవంలో అపచారం యావత్ గురుభవానిలు స్పందించాలి
*భవాని దిక్ష మహోత్సవంలో అపచారం... అపచారం..*   *యావత్ గురుభవానీలు స్పందించాలి..*  ...
By Rajini Kumari 2025-12-14 13:42:16 0 200
Sikkim
CM Tamang Launches Major Government Austerity Drive
In a significant administrative move, Chief Minister Prem Singh Tamang has announced a sweeping...
By Dunna Jessicaruth 2026-05-16 05:02:53 0 40
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 11:11:28 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com