చీరాలలో ఉచిత క్యాన్సర్ శిబిరం
Posted 2026-03-21 08:22:26
0
541
రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల - రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో "ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం" పేరాల గోలి సదాశివరావు కళ్యాణ మండపము నందు 24-3-26 వ తేదిన ఉదయం గం.9-00 ల నుండి సాయంకాలం గం.4-00 వరకు జరుగునని, హైదరాబాద్ నందమూరి బసవ తారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ - రీసెర్చ్ ఇన్స్టిట్యూ నుండి
6 గురు డాక్టర్లు,12మంది స్టాఫ్ విచ్చేసి, 200 మందికి ఉచితముగా అవసరమయిన వైద్య పరీక్షలు చేస్తారని,కోటి రూపాయలు విలువ గల పరికరాలు బస్ తో బాటు వస్తున్నారని, చీరాల ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవలసిందిగా ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి, సెక్రెటరీ తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్, ట్రెజరర్ పోలుదాసు రామకృష్ణ తెలియజేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:అందమైన కుటుంబం.. ప్రమాదంతో కకావికలం.
పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి...
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన
ఆగి ఉన్న లారీని వేగంగా...
ఇంధన నిల్వల పై భయం వద్దు
పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న ...
ఆంధ్ర ప్రదేశ్ అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు.
AP: అమరావతి రాజధాని పరిధిలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు....
*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*
ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు...