అన్నమయ్య జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన SP.
Posted 2026-03-20 03:42:48
0
168
అన్నమయ్య జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ధీరజ్ "శ్రీ పరాభవ" నామ ఉగాది మరియు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, తెలుగు నూతన సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదర సోదరీమణులందరికీ అల్లాహ్ దీవెనలు కలగాలని, పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ పండుగలు జిల్లాలో మతసామరస్యానికి, సమైక్యతకు ప్రతీకలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి
చీరాల: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్...
ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఎమ్మిగనూరు పట్టణంలోని
గురు నవోదయ కోచింగ్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలి అని సోమప్ప సర్కిల్లోని...
Tripura Railway Expansion Boosting Regional Growth
Tripura's railway connectivity expansion continues to play a vital role in improving...
Odisha Police Help Elderly Lost In Market Area
Today Odisha Police helped a 75-year-old woman lost near Bhubaneswar Market Building. Officers...
నిజామాబాద్ :ముగిసినా ప్రశిక్షణ తారగతులు
రెండు రోజుల ప్రశిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఇన్చార్జ్...