#రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం

0
670

రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి శ్రీనివాస్ కి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం చేశారు. రాజరాజేశ్వర దేవస్థానంలో గత 30 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రభుత్వం గుర్తించి సత్కరించినది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు రావడం వల్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆయన సతీమణి మరియు కుమారుడు సన్నీ తదితరులు పాల్గొన్నారు. 

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
54 కోట్లతో క్రీడా మౌలిక వసతులు ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి శాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*పత్రికా ప్రకటన* *విజయవాడ, తేదీ: 04.01.2026*    *• క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం...
By Rajini Kumari 2026-01-04 11:16:48 0 162
Telangana
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్
అమెరికాలోని కాన్సాస్ స్టేట్ సెనేట్‌లో ప్రసంగించిన డా. కేఏ పాల్  అమెరికాలోని...
By Pinnehasan Odela 2026-01-16 09:18:22 0 249
Andhra Pradesh
పర్యాటకులకు ప్రత్యేక యాప్ ఆంధ్ర టాక్సీలో హాయి హాయిగా వివరిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 25, 2025*...
By Rajini Kumari 2025-12-25 11:20:25 0 210
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com