విద్యార్థినికి బెదిరింపు

0
271

విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్ చదువుతున్న బాలిక లక్ష్మి ప్రసన్న విద్యార్థిని ధ్రువ పత్రాలుఅడిగినందుకు బెదరించారు    తూర్పు గోదావరి జిల్లా గోక వరం మండలం తంటి కొండ కు చెందిన లక్ష్మి ప్రసన్న 2025 నవంబర్ నెలలో జీఎన్ ఎం కోర్సులో జాయిన్ అయింది. మొత్తం ఫీజ్ 50 వేలు కాగా 8వేలు రూపాయలు కట్టారు. మిగిలిన సొమ్ము విడతలు వారీగా కడతామని యాజమాన్యానికి చెప్పానని కన్నీటి పర్వంతమైంది. ఇప్పుడు నాకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉచిత సీటు వచ్చిందని అందులో చేరడానికి ధ్రువ పత్రాలు అడిగానని .నీవు ఎవ్వరికి చెప్పుకొంటావో చెప్పు కోపో.మేము ధ్రువ ప త్రాలు ఇవ్వం. అని 50 వేలు కడితే ధ్రువ పత్రాలు ఇస్తామని నానా మాటలు. అన రాణి మాటలతో దూషించారని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టడానికి జిల్లా కార్యా లయం చేరుకోగా ఉగాది పండుగ శెలవు రోజు కావున భారత్ అవాజ్ తో మీడియాతో తల్లి కుమార్తె ఇద్దరు ఎదురుపడ్డారు. ఈరోజు శెలవు దినం కాబట్టి సోమవారం అర్జీ ఇవ్వండి. అని చెప్పారు. మా తండ్రి గారు 5నెలలు క్రిందట ఛని పోయాడని . ఇప్పుడు మా తల్లి శాంతకుమారి గారు కూలీ పనులు చేస్తూ చదివిస్తున్నారని చెప్పింది మరియు వారు తిరిగి వెళ్ళిపోయారు

Search
Categories
Read More
Telangana
​శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు
భద్రాచలం:  శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ...
By Lakavath Kiran 2026-03-18 14:57:16 0 469
Andhra Pradesh
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్...
By Pagadala Venkateswar 2026-02-28 11:34:40 0 106
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ కేసినేని శివనాథ్ జానకి లక్ష్మి
*ప్రచారుణార్ధం * *07.03.2026*    *ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న...
By Rajini Kumari 2026-03-07 11:51:03 0 138
Andhra Pradesh
బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసిన కుల సంఘ నాయకులు
సర్వ శాంతి -విశ్వ శాంతి'- ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విశ్వ గురు బసవన్న జయంతి...
By Boya Dasthagiri 2026-04-11 00:36:45 0 115
Andhra Pradesh
ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు...
By Pagadala Venkateswar 2026-03-05 03:50:15 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com