విద్యార్థినికి బెదిరింపు

0
151

విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్ చదువుతున్న బాలిక లక్ష్మి ప్రసన్న విద్యార్థిని ధ్రువ పత్రాలుఅడిగినందుకు బెదరించారు    తూర్పు గోదావరి జిల్లా గోక వరం మండలం తంటి కొండ కు చెందిన లక్ష్మి ప్రసన్న 2025 నవంబర్ నెలలో జీఎన్ ఎం కోర్సులో జాయిన్ అయింది. మొత్తం ఫీజ్ 50 వేలు కాగా 8వేలు రూపాయలు కట్టారు. మిగిలిన సొమ్ము విడతలు వారీగా కడతామని యాజమాన్యానికి చెప్పానని కన్నీటి పర్వంతమైంది. ఇప్పుడు నాకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉచిత సీటు వచ్చిందని అందులో చేరడానికి ధ్రువ పత్రాలు అడిగానని .నీవు ఎవ్వరికి చెప్పుకొంటావో చెప్పు కోపో.మేము ధ్రువ ప త్రాలు ఇవ్వం. అని 50 వేలు కడితే ధ్రువ పత్రాలు ఇస్తామని నానా మాటలు. అన రాణి మాటలతో దూషించారని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టడానికి జిల్లా కార్యా లయం చేరుకోగా ఉగాది పండుగ శెలవు రోజు కావున భారత్ అవాజ్ తో మీడియాతో తల్లి కుమార్తె ఇద్దరు ఎదురుపడ్డారు. ఈరోజు శెలవు దినం కాబట్టి సోమవారం అర్జీ ఇవ్వండి. అని చెప్పారు. మా తండ్రి గారు 5నెలలు క్రిందట ఛని పోయాడని . ఇప్పుడు మా తల్లి శాంతకుమారి గారు కూలీ పనులు చేస్తూ చదివిస్తున్నారని చెప్పింది మరియు వారు తిరిగి వెళ్ళిపోయారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి విశేషంగా అభిషేకములు
ఈరోజు రాయచోటి శ్రీ లింగేశ్వర శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి...
By Benguluri Madhubabu 2026-01-15 04:46:24 0 263
Andhra Pradesh
Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి.
Nara Lokesh: వైసీపీ విష ప్రచారాలను తిప్పికొట్టండి: నారా లోకేష్ ndhra. Nara Lokesh Urges TDP to...
By Pagadala Venkateswar 2026-01-31 06:57:18 0 107
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు
*ప్ర‌చురణార్థం* *14-02-2026*   మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందుకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-14 14:50:32 0 141
Andhra Pradesh
బీటి రోడ్డు పనులను పరిశీలించిన MLA నదుకుదిటి ఈశ్వరావు
రణస్థలం ఎమ్మార్వో ఆఫీస్ నుండి వేణుగోపాలపురం వరకు బీటీ తారు రోడ్డు పనులు ఈ రోజు ప్రారంభం...
By Mukku Ramu 2026-03-13 11:11:03 0 149
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com