దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య

0
663

కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ఆర్డివో చంద్రశేఖర్ నాయుడు,డిపో మేనేజర్ శ్యామల పాల్గొన్నారు.అనంతరం దివ్యాంగులతో కలిసి చీరాల నుండి చిన్నగంజం వరకు ఎమ్మెల్యే కొండయ్య ప్రయాణించారు.

దివ్యాంగ శక్తి పథకం ద్వారా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కు దివ్యంగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నారు ..ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించుందని దివ్యంగుల కు ఇచ్చిన మాట ప్రకారం నేటి నుండి దివ్యంగుల కు ఉచిత ప్రయాణాలనీ కల్పించాందిని గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదని దివ్యంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగు అండగా ఉంటుందని అన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
By Pagadala Venkateswar 2026-01-26 12:06:41 0 147
Telangana
హిందీ పరీక్షకు 100% హాజరు
రామయంపేట మండలంలో బుధవారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని తహసిల్దార్...
By Katiyala JeevanRaj 2026-03-18 11:03:46 0 501
Andhra Pradesh
AP: Sachivalayam Name Change 2026: సచివాలయాల పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పట్టణ ప్రాంతాల్లోని “వార్డు...
By Pagadala Venkateswar 2026-01-05 17:11:44 0 379
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 05:56:56 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com