లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి

0
224

పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న అధికారులు. మంగళవారం ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం  రాజవొమ్మంగి ఎస్ఐ శివకుమార్ ఒక కేసు విషయమై 15000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.గత కొద్ది రోజుల క్రితం గంగవరం మండలం ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కూడా ఐదేరితిగా లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడటం జిల్లా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

 

#Yadagiri

Search
Categories
Read More
Andhra Pradesh
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది* -శ్రీపర్ణ చక్రవర్తి   న్యూఢిల్లీ: కేంద్ర...
By Rajini Kumari 2025-12-19 11:18:10 0 183
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:28:08 0 138
Andhra Pradesh
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి...
By BABJI DADALA 2026-03-02 14:21:12 0 230
Telangana
నిజామాబాద్: పెట్రోల్ బంక్ లో బారులుతిరిన జానాo
నిజామాబాద్: పెట్రోల్ బంకులు బంద్  అనాడoథోప్రెట్రోల్ బంకులో బారులుతిరినజనం 
By Sadaq Sadaq 2026-03-24 18:25:03 0 132
Telangana
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-11-23 15:11:11 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com