పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
168

పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలిపిన రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు గారు సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన విద్యార్థులకు పరీక్షలు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో రాయాలని ఆకాంక్షించారు ప్రతి విద్యార్థి నుంచి మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించి తమ తల్లిదండ్రులకు గురువులకు గర్వకారణం కావాలని ఆదేశించారు అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సౌకర్యార్థం ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించినట్లు తెలిపారు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

Search
Categories
Read More
Andhra Pradesh
వందేభారత్ రైలుకు బొబ్బిలిలో హోల్ట్ కల్పించాలి: బేబినాయన
బొబ్బిలి రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలుకు హోల్ట్ కల్పించాలని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు...
By Boiena Rajesh 2026-04-11 13:52:57 0 108
Telangana
ఘనంగా భాగ్యలక్ష్మి పౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు.ఈ సందర్భంగా దివ్యాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ.
జగద్గిరిగుట్ట: భాగ్యలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఫౌండర్ మాణిక్య చారి జన్మదిన వేడుకలు బుధవారం...
By Sidhu Maroju 2025-06-19 13:43:28 0 1K
Bharat Aawaz
India to Bolster ‘Sudarshan’ S-400 Defences with ₹10,000 Crore Missile Deal
NEW DELHI, DECEMBER 2025 – To ensure a robust multi-layered air defense shield, the...
By Venugopal Gopal 2025-12-26 17:31:41 0 4K
Uttar Pradesh
UP Grapples with Heavy Monsoon, Flood Alerts Issued |
Uttar Pradesh continues to experience heavy monsoon rains, prompting alerts in several districts....
By Pooja Patil 2025-09-16 05:10:38 0 179
Andhra Pradesh
గుడివాడ బైపాస్ రోడ్ నిర్మాణం పనులు చేపట్టినMLA వెనిగండ్ల రాము గారు
*గుడివాడ ప్రజల భావోద్వేగ సమస్యలలో ఒకటైన... బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నాం:ఎమ్మెల్యే...
By Rajini Kumari 2025-12-28 09:56:25 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com