శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
153

సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగా వాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర టిడిపి కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు గారు సుండుపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెపిడి మహేష్ నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు నేతలకు ఘన స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీర్థప్రసాదాలు అందజేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధను (17) అనే యువకుడు...
By Kothuru Murali 2026-05-03 16:30:26 0 72
Andhra Pradesh
పుంగనూరు: రాగి తీగల చోరీపై పోలీసులకు ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామానికి చెందిన రైతు విజయ్ కుమార్ తన వ్యవసాయ...
By Kothuru Murali 2026-04-21 14:49:14 0 65
Mizoram
Mizoram’s ₹9,000 Cr Railway Progress or Political Stunt
Prime Minister Narendra Modi inaugurates Mizoram’s first railway line, the...
By Pooja Patil 2025-09-13 12:21:43 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com