అన్నమయ్య: పదో తరగతి పరీక్షలు: 22, 149 మంది విద్యార్థులు హాజరు.
Posted 2026-03-14 03:14:24
0
162
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 16 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సుబ్రమణ్యం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మొత్తం 22,149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. రెగ్యులర్ విద్యార్థులు 21,526 మంది కాగా, సప్లిమెంటరీ విద్యార్థులు 623 మంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madhya Pradesh Strengthens Forest and Environment Protection
Madhya Pradesh continues to reinforce environmental conservation through forest protection,...
హైడ్రా కూల్చివేతలపై ఈటల ఆగ్రహం.|
"అస్మత్పేట బాధితులకు అండగా నిలిచిన ఎంపీ.. పేదల ఇళ్ల కూల్చివేతలు ఆపాలని డిమాండ్"
మేడ్చల్...
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్గా వై. గోపాల్...
Strengthening Healthcare Infrastructure Across Kerala
Kerala continues to enhance its healthcare infrastructure and public health programs to provide...
CM press meet at bodhi pavilion MCR HRD
హైదరాబాద్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్, బోధి పెవిలియన్లో మీడియా...