మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.

0
111

నెల్లూరు 

కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్ కింగ్ డమ్ లో ఉన్న వంశీ తులసి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద యువతి కి కుట్టు మిషను పంపిణీ చేశారు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ 

 పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంశీ తులసీ అందించిన సహకారం కు ధన్యవాదాలు తెలిపారు.మహిళాదినోత్సవం సందర్భంగా ఒక పేద మహిళకు కుట్టు శిక్షణ పూర్తి చేసుకుని ఆర్థిక పరిస్థితుల వలన కొత్త మిషను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి లో సుదూర ప్రాంతంలో ఉన్న తులసీ వంశీ కుట్టు మిషను అందించడం అభినందనీయం అని ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కావలి ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తూ అర్హులైన పేద మహిళలకు పలువురి సౌజన్యంతో కుట్టు మిషను అందిస్తూ వారి జీవనోపాధి కి సహకరిస్తున్న శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మాధవి సేవలు మరువలేనివి అని కార్యక్రమంలో పాల్గొన్న , విశ్రాంత బ్యాంకు అధికారి ట్రస్ట్ ప్రతినిధి కమల్,సీనియర్ జర్నలిస్ట్ జయప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కంకిపాడుCI J మురళీకృష్ణ గారు తోటి సిబ్బందికి సహాయం
కృష్ణా జిల్లా  కంకిపాడు పోలీస్    👉తోటి సిబ్బందికి ఆరోగ్యం బాగలేకపోతే మేమున్నాం...
By Rajini Kumari 2025-12-21 08:28:50 0 155
Telangana
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
By Pinnehasan Odela 2026-01-14 18:15:27 0 161
Andhra Pradesh
Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని.
వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక   ఇకపై అంబటికి అసలు...
By Pagadala Venkateswar 2026-02-01 08:50:22 0 116
Rajasthan
MLA Horse-Trading Scandal Businessmen Cleared by ACB |
The Anti-Corruption Bureau (ACB) has cleared businessmen Ashok Singh and Bharat Malani in the...
By Pooja Patil 2025-09-16 04:18:36 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com