ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం

0
976

కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు గ్రాడ్యుయేట్స్, దైవ సేవకులు పాల్గొన్నారు.

సమావేశంలో గతంలో మరణించిన బిబిఎస్ గ్రాడ్యుయేట్స్‌కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం న్యూ జనరేషన్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు గుడివాడ బాబ్జి అధ్యక్షతన సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా కమిటీకి అందరూ సహకరించాలని, మరణించిన గ్రాడ్యుయేట్స్ కుటుంబాలకు కమిటీ అండగా నిలవాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి విక్టర్ బాబు, ఐ. జోసెఫ్, నందిక ప్రసాద్, ఎం. లాజర్, బి.సి.హెచ్. కోటేశ్వరరావు, ఎం. రత్నం, ఎం. ఏసుపాదం, ఎం. డేవిడ్ కింగ్, కమిటీ వైస్ ప్రెసిడెంట్ కె. డేవిడ్ రాజు, వై. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సభ ఆత్మీయ వాతావరణంలో కొనసాగి, పరస్పర సహకారం మరియు సంఘ బలోపేతంపై చర్చలు జరిగాయి.

 

Search
Categories
Read More
Telangana
"Falaknuma Parallel ROB Inauguration !!
Hyderabad :   Minister Sri Ponnam Prabhakar  inaugurated the Falaknuma Parallel...
By Sidhu Maroju 2025-10-03 18:52:21 0 324
Andhra Pradesh
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో బాపట్లలో టూరిజం హౌస్‌బోటు సేవలు వచ్చే ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు...
By Gadiyapudi Narendra 2026-01-12 11:46:59 0 263
Telangana
చెరువుమాదారం లో ఎల్లయ్య గెలుపు...
మండలంలోని చెర్వుమధరం గ్రామంలో BRS బలపర్చిన సర్పంచ్ అభ్యర్ధి ఎల్లయ్య 150 ఓట్ల తేడాతో తన ప్రత్యర్ధి...
By Krishna Balina 2025-12-14 23:33:52 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com