రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి.

0
115

మదనపల్లెలో జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఎదురెదురుగా బైక్ లు ఢీకొని శివప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన విషయం తెలిసిందే. కాగా మరో బైక్ పై ఉన్న కదిరికి చెందిన మురళి తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బెంగుళూరులో మృతి చెందాడు. వలసపల్లి గ్రామం కృష్ణాపురానికి చెందిన శివప్రసాద్(28) అతని బావమరిది మోహిత్ లు ఓ బైక్‌ పై వలసపల్లి కాలనీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆ వీడియోలు ఫేక్:TTD ఛైర్మన్ BR నాయుడు
డీప్ ఫేక్ వీడియోలతో YCP నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని TTD ఛైర్మన్ BR నాయుడు ఫైర్ అయ్యారు....
By Boiena Rajesh 2026-03-01 09:17:53 0 114
Andhra Pradesh
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
భద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు...
By Shyamala Yadagiri 2026-03-29 04:47:17 0 81
Andhra Pradesh
గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రజల కోసం ఈ రోజు అనగా 21-01-26న బుధవారం ఉదయం గుంటూరు తూర్పు...
By John Baji 2026-01-21 10:33:00 0 110
Telangana
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా, మల్కాజిగిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి...
By Sidhu Maroju 2025-07-06 17:38:56 0 1K
Andhra Pradesh
గుంటూరు జిల్లా తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు
*గుంటూరు జిల్లా*   *తాడేపల్లి*   *తాడేపల్లి కి మరో ముగ్గురు ఎస్సైలు*  ...
By Rajini Kumari 2025-12-18 09:54:48 0 161
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com