నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

0
269

నేడు నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన.

డోన్ మండలం కొత్తబురుజులో గ్రామ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 2 గంటలకు పొలాలు పరిశీలించి, రైతులతో మాట్లాడనున్న సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 2.40 గంటలకు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

సాయంత్రం 4.20 గంటలకు ఉండవల్లికి తిరిగి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Search
Categories
Read More
Telangana
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. చేసిన కేటీఆర్ క్రిమినల్ కేసు నమోదు 7 May రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ వరంగల్లో కేసు నమోదైంది.
భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ.. మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి...
By Gujile Ramu 2026-05-07 06:37:48 0 106
Andhra Pradesh
“రాయలసీమ హార్టికల్చర్ హబ్ – రైతులకు బంగారు భవిష్యత్తా? లేక మరో హామీయా?”
ఒకప్పుడు వర్షాభావం, నీటి సమస్యలు, వలసలతో ఇబ్బందులు పడిన రాయలసీమ ఇప్పుడు ‘హార్టికల్చర్...
By Babitha Babitha 2026-05-14 10:58:55 0 96
Telangana
"అల్వాల్ వెంకటేశ్వర నగర్‌లో భక్తి పారవశ్యంతో హనుమాన్ జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకటేశ్వర నగర్ కాలనీలో గల...
By Sidhu Maroju 2026-05-12 09:38:49 0 101
Prop News
Secondary Markets Surge Amid Suburbia’s "Second Wave"
The migration away from primary metro cores has entered a structural second wave. Mid-sized...
By Dunna Jessicaruth 2026-05-20 11:05:28 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com