ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు

0
114

ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని కోరారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం నడిగడ్డ పల్లెలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పశు సంరక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఉచిత పశు వైద్య ద్వారా రైతు సోదరులు అందిస్తున్న సేవలతో పాటు పశు ఆరోగ్య సేవా సంచాలకు వాహనం ద్వారా అందించే సేవలను గురించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గుణశేఖర్ పెళ్లయి వివరించారు ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
Goshamahal Osmania Hospital
గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి, సీఎం రేవంత్ రెడ్డి...
By Yadamma Raju Gajapaga 2025-12-22 07:40:13 1 512
Andhra Pradesh
* *ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.*
* *_ఖనిజాల శాఖ ఉద్యోగిపై ఏసీబీ దాడులు.._* * *_ప్రకాశం జిల్లా:_* * _భూగర్భ ఖనిజాల శాఖ కార్యాలయ...
By Chennaiah Kati 2026-02-07 17:34:53 0 167
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-27 08:37:52 0 110
Andhra Pradesh
గుంటూరు ఆర్యవైశ్య మహాసభ చైర్మన్గా వెలుగూరి ప్రమాణ స్వీకారం.
గీతా మందిరంలో పాత కమిటీకే మళ్ళీ చోటు.  *అభయశ్రీకే ఆర్యవైశ్య మహాసభ ఓటు* *ఛైర్మన్‌గా...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:09:44 0 216
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com