ఉచిత మెగా పశు వైద్య శిబిరం ను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు

0
144

ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని రైతు సోదరులు పశుపోషణ ద్వారా ఆర్థికంగా బలపడాలని కోరారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం నడిగడ్డ పల్లెలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పశు సంరక్షణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా పశు వైద్య శిబిరంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఉచిత పశు వైద్య ద్వారా రైతు సోదరులు అందిస్తున్న సేవలతో పాటు పశు ఆరోగ్య సేవా సంచాలకు వాహనం ద్వారా అందించే సేవలను గురించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి గుణశేఖర్ పెళ్లయి వివరించారు ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
Today latest news
ఇవాళ / ఇటీవల ముఖ్యాంశాలు ఎల్బీ నగర్ దగ్గర సర్వీస్ రోడ్ పై వైన్స్ షాప్ ఆక్రమణపై స్థానికులు,...
By G k Nookala 2026-02-10 10:19:18 0 316
Andhra Pradesh
మదనపల్లి: నకిలీ ఇళ్ల పట్టాలపై తహసిల్దార్ సీరియస్.
మదనపల్లిలో నకిలీ పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని MRO కిషోర్ కుమార్...
By Pagadala Venkateswar 2026-02-23 06:58:37 0 111
Telangana
కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
హైదరాబాద్‌: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
By Sidhu Maroju 2026-03-30 12:15:48 0 117
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com