పుంగనూరు మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
146

అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆదివారం ప్రారంభించారు పుంగనూరు టౌన్ లోని వ్యవసాయ మార్కెట్ సముదాయంలో 59 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి గారితో కలిసి మంత్రి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని తెలిపారు మార్కెట్ యార్డుకు అభివృద్ధి ద్వారా రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకునే వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం అని పేర్కొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
By Benguluri Madhubabu 2026-03-26 10:19:22 0 178
Telangana
"పోలీస్ స్టేషన్ కాదు… పుట్టిల్లు! ఖాకీల మమకారం కన్నీళ్లు తెప్పించింది.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  జీడిమెట్లలో చోటుచేసుకున్న ఒక హృదయస్పర్శి ఘటనను మీతో...
By Sidhu Maroju 2026-04-17 07:24:26 0 137
Andhra Pradesh
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ !!
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR)ఆజాద్ భవన్, ఐ.పి. ఎస్టేట్, న్యూఢిల్లీ 110002ICCR ద్వారా...
By Hari Krishna 2025-12-28 02:30:01 0 194
Andhra Pradesh
వైఎస్సార్‌సీపీ యువజన కార్యదర్శి చెంగారెడ్డికి బెంగళూరులో ఘన సన్మానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి గారికి బెంగళూరు ఐటీ...
By Kothuru Murali 2026-05-17 17:03:02 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com